హైదరాబాద్: రాజ్ భవన్ పై అసత్య ఆరోపణలను ఖండించాలని గవర్నర్ కార్యాలయ సిబ్బంది రాష్ట్ర ప్రజలను కోరారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. రాజ్యాంగ కార్యాలయమై రాజ్ భవన్ ను రాజకీయాల్లోకి లాగి వివాదాలు సృష్టించడం కరెక్ట్ కాదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. కొంతమంది నిరాధారమైన ఆరోపణలతో రాజ్ భవన్ కు మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి ఆరోపణలను తిప్పికొట్టాలని రాజ్ భవన్ అధికారులు కోరారు. భవిష్యత్ లో రాజ్ భవన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్ట పరంగా చర్యలుంటాయని వారు హెచ్చరించారు.
రాజ్ భవన్ పై అసత్య ఆరోపణలను ఖండించండి
- హైదరాబాద్
- October 27, 2022
లేటెస్ట్
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- మహిళ కిడ్నాప్ కేసు: జైలు నుంచి విడుదలైన రేవణ్ణ
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- కాంగ్రెస్ లోకి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
- T20 World Cup 2024: నాయకుడిగా శాంటో.. ప్రపంచ కప్కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
- Nagarjuna In Coolie: కూలీకి సపోర్ట్గా కింగ్.. ఇది కదా క్రేజీ కాంబో అంటే!
- త్వరలో AC ధరలు పెరుగుతాయట..ఎందుకో తెలుసా..?
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక .. బరిలో 52 మంది
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!